1. ప్రాచీన భారతదేశంలో అత్యధికంగా బంగారు నాణేలు ముద్రించిన రాజవంశం?
గుప్తరాజులు
2. హీనయాన బౌద్ధమతశాఖ ఏ దేశాల్లో ప్రాచుర్యం పొందింది?
శ్రీలంక, బర్మా, కంబోడియా, చైనా
3. మహాయాన బౌద్ధశాఖకు చెందిన తాత్త్వికులెవరు?
నాగార్జునుడు, ఆర్యదేవుడు, అసంగుడు
4. వజ్రయాన బౌద్ధం ఏ శతాబ్దంలో ప్రచారంలోకి వచ్చింది?
క్రీ.శ. 7, 8 శతాబ్దాల్లో
5. జైనమత గ్రంథాలను ఏ సదస్సులో ప్రామాణీకరించారు? ఆ సదస్సును ఎక్కడ నిర్వహించారు?
మూడో జైనమత సదస్సు క్రీ.శ.
453(వల్లభి)లో జరిగింది
Advertisements